
కావలసినవి
శనగపిండి- పావు కిలో
చక్కర-పావు కిలో
కుంకుమ పువ్వు- చిటికెడు
ఏలకుల పొడి- అర టిస్పూన్
నెయ్యి-150 గ్రాములు
తయారి
1. శనగపిండిలో కుంకుమ పువ్వు ఏలకుల పొడి వ్వెసి తగినంత నీటితో జారుడుగా కలపాలి.
2. ఒక గిన్నెలో చక్కర వెసి పాకం పట్టాలి.
3. బాణిలో నెయ్యి వెసి కాగిన తరువతా సన్న చిల్లున్న గరిటె మీద కలిపిన శనగపిండిని వెసి చిన్న గిన్నెతో రుద్దితే సన్నని బూందీ నెతిలోకి జారుతుంది.
4. దానిని మరొక చిల్లుల గరిటెతో రెండు-మూడు సార్లు నెతిలో ముంచి దోరగా కాలిన తరువాత తీసి చక్కర పాకంలొ వెసి కలపాలి.
5. మిశ్రమం వెడి తగ్గిన తరువాత చెత్తొ లడ్డూలు కట్టాలి
6. కావలంటె పిస్తాతొ అలకరించుకొవచ్చు, ఏలకుల పొడి చిల్లులకు అడ్డం పడుతుందనుకుంటె చక్కర పాకంలొ వెయవొచ్చు.
No comments:
Post a Comment