కావలసినవి
పాలు-అర లీటరు
చక్కర-100 గ్రాములు
ఏలకుల పొడి-పావు టీ స్పూన్
గార్నిష్ చేయాడానికి-జీడిపప్పు
కిస్మిస్-కొద్దిగా
నెయ్యి-వెయించడానికి తగినంత
తయారి
పాలను బాగా మరిగించి చక్కర,ఏలకుల పొడి వేసి మరికొంత సేపు కాగనివ్వలి.చిక్కబడిన తరువాత సెమీయ వేసి కలిపి, నెథిలో వేయించిన జీడిపప్పు,కిస్మిస్ తో గారిన్ష్ చేసి సర్వ్ చేయాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment