కావలసినవి
పాలు- ఒక లీటరు
చక్కర- 500 గ్రాములు
కుంకుమపువ్వు- 5 గ్రాములు
ఏలకులపొడి- 5 గ్రాములు
జాపత్రి,జాజికాయ పొడి - 5 గ్రాములు
తయరీ
1. పాలలొ చక్కర, ఏలకుల పొడి వేసి దగ్గర అయ్యేవరకు మరిగించాలి.
2. కోవా అయ్యాక జాపత్రి,జాజికాయ పొడి, ఏలకులపొడి, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి.
3. ఇ మిశ్రమాన్ని చేత్తో కాని పూరీల కర్రతో కాని వత్తి అంతా సమంగా మెదిపి కొద్దిగా చేతిలోకి తీసుకుని రౌండుగా చేయాలి.
4. కావాలంటే పిస్తాతో గారినిష్ చేయవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment